సెప్టెంబరు 21న మహాకవి గురజాడ అప్పారావు 150 వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ‘దేశభక్తి’ గేయం ఆలపించబోతున్నారు.
ఇంతకీ... గురజాడ రాసిన ప్రసిద్ధ ‘దేశభక్తి గేయం’ సరైన వర్షన్ ఏమిటి?
ఇన్నేళ్ళ తర్వాత ...
ఈ ప్రశ్న ఎందుకొచ్చిందంటే...
ఈ గేయం ప్రచురించిన 99 సంవత్సరాల్లో ప్రతిచోటా ఎన్నో మార్పులకు గురైంది.
క్రియాంతాలు మారాయి.
పద స్వరూపాలు వేరేవి వచ్చాయి.
విరామ చిహ్నాల్లో కూడా తేడాలే!
కవి రాసింది రాసినట్టు పాఠకులకు అందాలి.
అక్షరం కూడా మార్చకూడదు కదా?
యథాతథంగానే మనం ఆ గేయాన్ని చదువుకోవాలి కదా?
పాడుకోవాలి కదా?
అందుకే... గురజాడ జీవితకాలంలోనే- తొలిసారిగా- ‘కృష్ణాపత్రిక’లో ప్రచురితమైన ఈ గేయం ఎలా ఉందో చూడాలి.
తర్వాత ఈ గేయానికి ఆయన చేసిన మార్పులనూ గమనించాలి.
ఈ రెండూ ఇక్కడ చూడండి....
99 సంవత్సరాల క్రితం..
కృష్ణా పత్రికలో వచ్చిన...
దేశభక్తి గేయం ఇక్కడ ఇస్తున్నా, చూడండి!
(ఈ ప్రతి కోసం చాలామంది ప్రయత్నించారు కానీ లభించలేదు.
నాకు ‘శ్యామ్ నారాయణ’ గారి ద్వారా దొరికింది).
స్వదస్తూరితో గురజాడ మొదటి మూడు చరణాలకు చేసిన మార్పులు...
ఆయన చేతిరాతతో ఈ గేయంలోని ప్రసిద్ధ పాదాలు...
అయితే గురజాడ రాసిన దేశభక్తి గేయం ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో మార్పులతో ప్రచురితమవుతూ వచ్చింది. పాఠశాల విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో కూడా ఇదే తీరు. ప్రచురణకర్తల నిర్లక్ష్యమో, అశ్రద్ధో, ఉదాసీనతో... ఏదైతేనేం? ఇన్నేళ్ళుగా ఇలాగే జరుగుతూ వచ్చింది. దీన్ని ఎత్తిచూపుతూ నేను రాసిన వ్యాసమిది...
ఈ వ్యాసం ‘ఈనాడు’ ఎడిట్ పేజీలో నిన్న ప్రచురితమైంది!
ఇంతకీ... గురజాడ రాసిన ప్రసిద్ధ ‘దేశభక్తి గేయం’ సరైన వర్షన్ ఏమిటి?
ఇన్నేళ్ళ తర్వాత ...
ఈ ప్రశ్న ఎందుకొచ్చిందంటే...
ఈ గేయం ప్రచురించిన 99 సంవత్సరాల్లో ప్రతిచోటా ఎన్నో మార్పులకు గురైంది.
క్రియాంతాలు మారాయి.
పద స్వరూపాలు వేరేవి వచ్చాయి.
విరామ చిహ్నాల్లో కూడా తేడాలే!
కవి రాసింది రాసినట్టు పాఠకులకు అందాలి.
అక్షరం కూడా మార్చకూడదు కదా?
యథాతథంగానే మనం ఆ గేయాన్ని చదువుకోవాలి కదా?
పాడుకోవాలి కదా?
అందుకే... గురజాడ జీవితకాలంలోనే- తొలిసారిగా- ‘కృష్ణాపత్రిక’లో ప్రచురితమైన ఈ గేయం ఎలా ఉందో చూడాలి.
తర్వాత ఈ గేయానికి ఆయన చేసిన మార్పులనూ గమనించాలి.
ఈ రెండూ ఇక్కడ చూడండి....
99 సంవత్సరాల క్రితం..
కృష్ణా పత్రికలో వచ్చిన...
దేశభక్తి గేయం ఇక్కడ ఇస్తున్నా, చూడండి!
(ఈ ప్రతి కోసం చాలామంది ప్రయత్నించారు కానీ లభించలేదు.
నాకు ‘శ్యామ్ నారాయణ’ గారి ద్వారా దొరికింది).
స్వదస్తూరితో గురజాడ మొదటి మూడు చరణాలకు చేసిన మార్పులు...
ఆయన చేతిరాతతో ఈ గేయంలోని ప్రసిద్ధ పాదాలు...
అయితే గురజాడ రాసిన దేశభక్తి గేయం ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో మార్పులతో ప్రచురితమవుతూ వచ్చింది. పాఠశాల విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో కూడా ఇదే తీరు. ప్రచురణకర్తల నిర్లక్ష్యమో, అశ్రద్ధో, ఉదాసీనతో... ఏదైతేనేం? ఇన్నేళ్ళుగా ఇలాగే జరుగుతూ వచ్చింది. దీన్ని ఎత్తిచూపుతూ నేను రాసిన వ్యాసమిది...
ఈ వ్యాసం ‘ఈనాడు’ ఎడిట్ పేజీలో నిన్న ప్రచురితమైంది!